ప్రాణాలు తీసి... పశ్చాత్తాపమా..! - ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో మిలిటెంట్లుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నాగాలాండ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మోన్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా, కేంద్రం ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్…
Image
అంకెల గారడీ.. ఆడెవారు బురిడీ! ఆఫ్ లైన్, ఆన్ లైన్ అంటూ మోసం
అంకెల జూదం.. అంతా మాయం! ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రల్లో మట్కా మాయాజాలం  ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం  చాపకింద నీరులా విస్తరిస్తున్న మట్కా సామ్రాజ్యం  పది రూపాయలకు 1500 ఇస్తామంటూ ఆశలు  పట్టించుకోని అధికారులు  ఈజీ మనీ కోసం విద్యావంతులు, ఉద్యోగులు సైతం అదేబాట  ఉత్తర తెలంగాణ జిల్లాలు, వాటి సరిహద్దున ఉన్న…
Image
రాజు.. రాష్ట్రం.. ఓ ప్రాజెక్టు
అనగనగా ఒక దేశం.. వ్యక్తుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఆ దేశ రాజు ఎంతో పేరు గాంచాడు. ప్రత్యేక ప్రతిభ ఉన్న వారికి రాజు బహుమతులు అందించి ప్రోత్సహించేవాడు. దీంతో స్వదేశంలోని వారే కాకుండా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు వచ్చి తమలోని ట్యాలెంట్ ను అతడి ముందు ప్రదర్శించేవారు. ఒక సమయంలో పక్క దేశానికి…
Image
ఉద్యోగులకు బలవంతం.. ఎందుకు నిలవరు ఆదర్శం!
45 సంవత్సరాలు దాటిన వారు సామాజిక బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూ వస్తున్నాయి. అంతేకాకుండా స్వచ్ఛందం అంటూనే ఫ్రంట్ లైన్ వారియర్లు అంటూ పోలీసులు, వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇంకా ప్రభుత్వ, వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులను వ్యాక్సిన్ తీసుకోవాలంటూ బలవంతం చేస్తు…
Image
జర్నలిస్టులారా.. జాగ్రత్త!
‘మీకు ఉన్నత స్థాయి వారు తెలుసని, దేన్నుంచి అయినా సురక్షితంగా బయటపడగలమని నమ్మకం పెట్టుకోకండి. నాకు సన్నిహితంగా ఉండే నలుగురు పాత్రికేయులు, తెలిసిన వారు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. అందరూ పలుకుబడి గల వారే. ఉన్నత స్థానాల్లోని వారికి పరిచయస్తులే. పెద్ద పెద్ద సంస్థల్లో పని చేస్తున్న వారే.’ సీనియర్…
Image
నిరుద్యోగం.. బలవన్మరణం.. రాజకీయం.. ఏమిటీ పరిష్కారం!
మొన్న సునీల్.. నేడు పాక శ్రీకాంత్.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఆలోచించాల్సిన పాలకపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సమస్యకు పరిష్కార మార్గాలను చూపాల్సిన విపక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యంగా కాగా, మధ్య…
Image
విధాన నిర్ణయమా.. ప్రజా సంక్షేమమా..! ఏది ముఖ్యం?
యువతకు ప్రాధాన్యం.. విధానపర నిర్ణయం.. అంటూ ఎన్ని కారణాలు చెప్పినా.. దేశ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని కమ్యూనిస్టులు మరోసారి నిరూపించారు. కేరళలో నిఫా, కోవిడ్ వైరస్ నివారణలో తీసుకున్న చర్యలతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన కేకే శైలజా టీచర్ ను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలు …
Image
అవసరాలు తీరిపోతాయా?
కరోనా కష్ట కాలంలో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం.. దానికి పోటీగా తాము కూడా రూపాయి కిలో లేదా ఉచితంగా బియ్యం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఉద్ధరిస్తున్నట్టు ప్రకటనలు గుప్పించడమే తప్పా.. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత…
Image
న్యాయం.. మానవత్వం మరిచిన ఫ్రెండ్లీలు!
‘వంద మంది నేరస్తులు తప్పించుకున్నా.. ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు’  అనేది భారతదేశ న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం. కానీ పోలీసు రాజ్యంలా మారిన తెలంగాణలో నేరస్తులు ఎంత మంది తప్పించుకుంటున్నారో తెలియదు గానీ.. ఎంతో మంది నిరపరాధులు పోలీసుల చేత శిక్షింపబడుతున్నారు. న్యాయం, కారుణ్యం, మానవత్వం మరిచిన ఖాకీల…
Image
‘వజ్రం’ కోసం.. బలవుతున్న ‘వనం’!
వజ్రాల కోసం మధ్యప్రదేశ్ లో వనాలను నాశనం చేసేందుకు సిద్ధమయ్యారు. వజ్రపు కాంతులు అంటూ పర్యావరణాన్ని హననం చేసే చర్యలు చేపట్టనున్నారు.  ఛతర్ పూర్ జిల్లా బక్స్ వాహ అడవుల్లో త్వరలో రెండు లక్షలకు పైగా చెట్లను నరికేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బందర్ డైమండ్ బ్లాక్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ డైమండ్ మైని…
Image
జాతీయ మీడియా కుట్ర – ఆదిలాబాద్ కు చెడ్డపేరు.!
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినా.. వార్తల్లో చూపించరు.. స్వేరోస్ విద్యార్థులు ఎవరెస్ట్ ను అధిరోహించినా.. తమ షోలలో కనీస చోటివ్వరు.. అదే ఒక నాయకుడు వివాదాస్పద కామెంట్లు చేస్తే.. ప్రైమ్ టైమ్ షోలలో చూపిస్తారు.. పాతకక్షలతో జరిగే గొడవలకు గంటలకు…
Image