ప్రాణాలు తీసి... పశ్చాత్తాపమా..! - ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్లో మిలిటెంట్లుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నాగాలాండ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మోన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా, కేంద్రం ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్…